Search

KOSTENLOSE E-BOOKS UND HÖRBÜCHER

Das Evangelium nach Johannes

Telugu  20

నా శరీరము తిని మరియు నా రక్తము త్రాగుడి

Rev. Paul C. Jong | ISBN 9788928242207 | Seiten 328

Laden Sie E-Books und Hörbücher KOSTENLOS herunter

Wählen Sie Ihr bevorzugtes Dateiformat und laden Sie es sicher auf Ihr Mobilgerät, PC oder Tablet herunter, um die Predigtsammlungen jederzeit und überall zu lesen und zu hören. Alle E-Books und Hörbücher sind völlig kostenlos.

Sie können das Hörbuch über den Player unten anhören. 🔻
Besitzen Sie ein Taschenbuch
Kaufen Sie ein Taschenbuch auf Amazon
విషయసూచిక
 
ముందుమాట 
1. చాలా మందికి ఈ చిన్న రొట్టెలు మరియు చేపలు ఎలా సరిపోవునూ? (యోహాను 6:1-15) 
2. దేవుడు నియమించిన వానియందు విశ్వాసముంచుటయే దేవుని క్రియ (యోహాను 6:16-29) 
3. నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి (యోహాను 6:16-40) 
4. అత్మానుసారముగా జీవించడం (యోహాను 6:26-40) 
5. ఈ భూమిపై అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి (యోహాను 6:26-59) 
6. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తలో ఉన్న విశ్వాసం ద్వారా మనం పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును భుజించాలి (యోహాను 6:28-58) 
7. మనకు జీవాహారముగా మారిన యేసుక్రీస్తు (యోహాను 6:41-51) 
8. మనం యేసు శరీరమును ఎలా తినగలం? (యోహాను 6:41-59) 
9. మీ రక్షకునిగా పరలోకం నుండి దిగి వచ్చిన యేసును మీ హృదయంతో విశ్వసించండి (యోహాను 6:41-51) 
10. యేసు మనకు నిజమైన నిత్యజీవాన్ని ఇచ్చాడు! (యోహాను 6:47-51) 
11. సరైన విశ్వాసంతో పవిత్ర బల్లలో ఎలా పాల్గొనాలి (యోహాను 6:52-59) 
12. మనకు జీవాహారమును ఇచ్చిన యేసు (యోహాను 6:54-63) 
13. మీరు మీ కుటుంబ సభ్యులకు యేసు యొక్క శరీరమును మరియు రక్తమును గూర్చి బోధించాలి (యోహాను 6:51-56) 
14. మనం దేని కొరకు జీవించాలి? (యోహాను 6:63-69) 
15. మనము సత్యమును గూర్చిన సరైన జ్ఞానమును కలిగి ఉండాలి (యోహాను 6:60-71) 
 
యేసుక్రీస్తు మనకు ఆయన స్వంత శరీరము మరియు రక్తం ద్వారా మనకు నిత్యజీవాన్ని ప్రసాదించాడు
సంఘము యేసు క్రీస్తు ఆదేశించిన రెండు ఆజ్ఞలను అనుసరిస్తుంది. ఒకటి బాప్తిస్మము మరియు మరొకటి పవిత్ర ప్రభువు బల్ల. ఈ సువార్త జ్ఞాపకార్థం, దాని రొట్టె మరియు ద్రాక్ష రసము ద్వారా వెల్లడి చేయబడిన సత్యం యొక్క సువార్తపై ధ్యానం చేయుటకు మేము ప్రభువు బల్లలో పాల్గొంటాము.
పవిత్ర ప్రభువుబల్ల ఆచరణలో, మేము యేసు శరీరానికి జ్ఞాపకార్థంగా రొట్టెను తీసుకుంటాము మరియు ఆయన రక్తానికి జ్ఞాపకార్థంగా ద్రాక్షారసము త్రాగుతాము. అలాగే, పవిత్ర ప్రభువు బల్ల యొక్క నిజమైన అర్థం ఏమిటంటే, యేసు మనలను లోక పాపాల నుండి రక్షించాడని మరియు ఆయన బాప్తిస్మము మరియు సిలువపై ఆయన మరణం ద్వారా మనకు నిత్యజీవాన్ని ఇచ్చాడనే సత్యంపై మన విశ్వాసాన్ని బలోపేతం చేయడం.
అయితే, సమస్య ఏమిటంటే, దాదాపు అందరు క్రైస్తవులు పవిత్ర ప్రభువు బల్లలో అధికారికంగా మాత్రమే పాల్గొంటారు, “నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది.” (యోహాను 6:55) అనే మాటకు యేసు ఉద్దేశ్యం ఏమిటో కూడా గ్రహించకుండానే పాల్గొంటున్నారు. కాబట్టి, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తలో, ఆయన శరీరమును తిని ఆయన రక్తాన్ని త్రాగమని యేసు ఇచ్చిన ఆజ్ఞ యొక్క అర్థంపై మనం మరోసారి దృష్టి పెట్టాలి మరియు దానిని విశ్వసించాలి.
Mehr

Bücher zu diesem Titel

The New Life Mission

Nehmen Sie an unserer Umfrage teil

Wie haben Sie von uns erfahren?